Header Banner

జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు! గత ప్రభుత్వ తడబాట్లకు ముగింపు..

  Thu Apr 10, 2025 15:36        Politics

జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రీ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వేలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. పొలం గట్లపై తిరుగుతూ వారు కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం ఈ రీ సర్వేను తప్పుల తడకగా నిర్వహించిందని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం తమ ప్రభుత్వం సర్వేను ఎంతో పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NationalSurveyDay #Resurvey #MinisterComments #LandSurvey #GovernmentInitiative